ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు: నాగచైతన్య

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 02:36 PM

టాలీవుడ్ హీరో నాగచైతన్య తన తొలి వెబ్‌సిరీస్ 'దూత' రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్‌ మీడియాలో స్పందించారు. నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, 'దూత' అది నిరూపించిందని ఆయన అన్నారు. ఈ సిరీస్‌ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్‌ మిస్టరీ థ్రిల్లర్ 2023 డిసెంబరు 1న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. ప్రస్తుతం నాగచైతన్య 'వృషకర్మ' చిత్రంలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa