ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాహితి ఇన్‌ఫ్రా కేసు.. ED విచారణకు జగపతిబాబు హాజరు

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:17 PM

ED విచారణకు ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు గురువారం హాజరయ్యారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయనను ED అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ప్రీ లాంచింగ్ పేరుతో పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట పలువురిని సాహితి ఇన్‌ఫ్రా సంస్థ మోసగించింది. 655 మంది నుంచి రూ.248.27 కోట్లు వసూలు చేసింది. ఆ సంస్థ తరఫున జగపతి బాబు ప్రకటనల్లో నటించారు. జగపతి బాబు అకౌంట్‌కు నగదు బదిలీ కావడంపై ED విచారణ చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa