
కమ్రాన్ అక్మల్పై వేటు
కరాచీ: ఇంగ్లాండ్తో జరిగే టి-20 సిరీస్లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు నుంచి వికెట్ కీపర్ కమ్రా న్ అక్మల్ను తొలగించారు. ఆస్ట్రేలియా సిరీస్లో ఘోర వైఫల్యంతో జటు ్టకు భారంగా మారిన అతనిపై పాక్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. దుబాయిలో ఈ నెల 19, 20 తేదీల్లో ఇంగ్లాండ్తో పాకిస్థాన్ రెండు టి-20 మ్యా చుల్లో తలపడుతోంది. బాల్ టాంపరింగ్ ఆరోపణల్లో చిక్కుకొని రెండు మ్యా చ్ల నిషేధానికి గురైన పాక్ టి-20 కెప్టెన్ ఆఫ్రిది స్థానంలో జట్టుకు షో యబ్ మాలిక్ సారథ్యం వహిస్తాడు. బట్, ఆసిఫ్, ఇఫ్తికార్లపై వేటు పడగా, ఆల్రౌండర్లు యాసిర్ అరాఫత్, అబ్దుల్ రజాక్లకు చోటు దక్కింది.
Other News From Sports
- యూఎస్ ఓపెన్ తొలిసారి సెమీస్లోకి బోపన్న బోడి
- అఫ్రీది ముందు పెను సవాళ్లు
- అక్మల్కు ఐసీసీ నోటీసు
- మహిళల హాకీ వరల్డ్ కప్లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
- రెట్టింపైన ఇండియన్ గోల్ఫ్ ప్రైజ్ మనీ
- కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్ర విలుకాడు
- 17 నుండి కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ
- ఐపీఎల్కు ఫిక్సింగ్ సెగ
- యూఎస్ ఓపెన్ డబుల్స్ నుండి పేస్ జోడి ఓట్
- ఐపీఎల్-4లో 74 మ్యాచ్లు
- వారిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను
- పదిహేనేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు
- క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
- చర్యలు తీసుకోలేదు : పవార్
- ఐసీసీకి ఉప్పందించిన లంక కెప్టెన్


























































