
ఈ సారి బాగా ఆడతాం
లండన్: ఐపీఎల్ మూడో సీజన్లో మెరుగ్గా ఆడతామని రాజస్థాన్ రాయల్స్ సారథి షేన్వార్న్ అన్నాడు. తొలి అంచ లో ఛాంపియన్గా నిలిచిన తాము రెండో సీజన్లో విఫలమయ్యామన్నాడు. అయితే ఈసారి టోర్నీ భారత్లో జరగనుం డడం తమకు కలిసివస్తోందన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారన్నాడు. అంతేగాక సొం త అభిమానుల మద్దతుతో వారు మరింత మెరుగ్గా ఆడడం ఖాయమన్నాడు. రెండో సీజన్ దక్షిణాఫ్రికాలో జరగడం తమ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. తక్కువకాలంలోనే ఐపీఎల్కు ఇంతటి ఆదరణ రావడం హర్షణీయమన్నాడు.
Other News From Sports
- యూఎస్ ఓపెన్ తొలిసారి సెమీస్లోకి బోపన్న బోడి
- అఫ్రీది ముందు పెను సవాళ్లు
- అక్మల్కు ఐసీసీ నోటీసు
- మహిళల హాకీ వరల్డ్ కప్లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
- రెట్టింపైన ఇండియన్ గోల్ఫ్ ప్రైజ్ మనీ
- కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్ర విలుకాడు
- 17 నుండి కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ
- ఐపీఎల్కు ఫిక్సింగ్ సెగ
- యూఎస్ ఓపెన్ డబుల్స్ నుండి పేస్ జోడి ఓట్
- ఐపీఎల్-4లో 74 మ్యాచ్లు
- వారిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను
- పదిహేనేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు
- క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
- చర్యలు తీసుకోలేదు : పవార్
- ఐసీసీకి ఉప్పందించిన లంక కెప్టెన్


























































