Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Latest News >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
నేటి నుంచి గుణదల మేరిమాత ఉత్సవాలు

విజయవాడ : గుణదల మేరిమాత ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభకానున్నాయి. మూడురోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తిరునాళ్లకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. గుణదల కొండ దారిని చదును చేసి, విద్యుత్‌ దీపాలతో రహదార్లను అలంకరించారు.

More From Latest News
SURYA Specials |
Weekly Specials |
Advertisement427
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us